NetiPrasthanam.in – Telugu News & Breaking News Updatesఏపీలో టైగర్‌ మానిటరింగ్‌ సెంటర్‌: పవన్‌ కల్యాణ్‌ › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 9:58 am
Date of Publish : 16 Jun 2026, 1:31 pm  |  Posted by : NEWS DESK
👁 11 💬 0
Latest News > ఆంధ్రప్రదేశ్

ఏపీలో టైగర్‌ మానిటరింగ్‌ సెంటర్‌: పవన్‌ కల్యాణ్‌

ఏపీలో టైగర్‌ మానిటరింగ్‌ సెంటర్‌: పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆధునిక అటవీ పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు అంగీకారం పొందారు. టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, జన్యు వైవిధ్యం కోసం 6 ఆడపులుల అవసరాన్ని కేంద్రానికి వివరించారు. గోదావరి కాలుష్యంపై సీపీసీబీ బృందాన్ని పంపాలని కూడా కోరారు.